హమ్మయ్యా.. ఎట్టకేలకు అనుమతి.. లాయర్తో మాట్లాడిన జర్నలిస్ట్ సిద్దిఖీ, 5 నిమిషాలే,, ఫోన్లో...
కేరళ జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్తో మాట్లాడేందుకు ఎట్టకేలకు అవకాశం దక్కింది. అతని లాయర్ కలిసేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్.. ఢిల్లీ యూనిట్ ప్రతినిధులు తెలిపారు. హత్రాస్ బాధితురాలి హత్యకు సంబంధించి వార్త కవర్ చేసేందుకు వెళ్లిన సిద్దిఖీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత 50 రోజుల నుంచి అతను జైలులోనే మగ్గుతున్నాడు.
హత్రాస్లో 20 ఏళ్ల దళిత మహిళ దారుణ హత్యకు గురవడంపై వార్త కవర్ చేసేందుకు సిద్దిఖీ అక్టోబర్ 5వ తేదీన బయల్దేరారు. బూల్ ఘడ్ బయల్దేరగా టోల్ ప్లాజా వద్ద పోలీసలు అరెస్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన పోలీసుల కస్టడలో ఉన్నారు. కానీ చివరికి మంగళవారం సాయంత్రం లాయర్ కలిసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రింట్ రిపోర్ట్ చేసింది. తన లాయర్తో 5 నిమిషాలు ఫోన్ కాల్ మాట్లాడరని తెలిపారు. ఈ సమయంలో సరైన ఆహారం ఇస్తున్నారా..? మందులు ఇస్తున్నారా అనే విషయాలను లాయర్ విల్స్ మాథ్యూస్ అడిగారు.

సిద్దిఖీ అరెస్ట్పై కేరళ జర్నలిస్ట్ యూనియన్ హెబియస్ కార్పస్ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. కస్టడీ నుంచి సిద్దిఖీని విడుదల చేయాలని కోరింది. దీంతోపాటు యూపీలోని మథురలో కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications