బడ్జెట్: జైట్లీ ఆనందం... మోడీ హర్షం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ గ్రామీణ భారతంలో ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడిన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తన ముందున్న బల్లపై చేతులతో చరు
న్యూఢిల్లీ: బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న బడ్జెట్ సంప్రదాయానికి ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చరమగీతం పాడారు. 92 ఏళ్లుగా రైల్వేకు ప్రత్యేక పద్దు ప్రవేశపెడుతుండగా.. మొట్టమొదటిసారి దానిని ఈ సాధారణ బడ్జెట్ లో కలిపేశారు.
ఈ సందర్భంగా తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైల్వే గురించి ప్రస్తావిస్తూ ''స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారి రెండూ కలిపి ( రైల్వే, సాధారణ) ఒకే బడ్జెట్ గా ప్రవేశపెట్టడం అనేది నాకు లభించిన విశేష గౌరవంగా భావిస్తున్నా..'' అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ గ్రామీణ భారతంలో ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడిన విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తన ముందున్న బల్లపై చేతులతో చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.
రైతులు, గ్రామీణులకు ఉపాధి కల్పన, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుందని జైట్లీ తెలిపారు. గ్రామాల్లో నూరు శాతం విద్యుదీకరణ సాధించడంలో తమ ప్రయత్నాలు చక్కగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రుణాలకు రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications