అబ్దుల్ కలాంకు ముందే దండ వేసిన మంత్రి నీరా షాక్
రాంచీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు వారం రోజుల క్రితం దండ వేసిన జార్ఖండ్ మహిళా మంత్రి నీరా యాదవ్.. కలాం మృతి చెందిన విషయం తెలిసి షాక్కు గురయ్యారు. ఆయన మృతి పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కలాం లేరన్న వార్తను తాను నమ్మలేకపోతున్నానని చెప్పారు. తనకు అబ్దుల్ కలాం పైన అమితమైన గౌరవం ఉందని ఆమె చెప్పారు. షిల్లాంగ్లోని విశ్వవిద్యాలయంలో కలాం కుప్పకులారని తెలిసినప్పటి నుంచి తాను భగవంతుడిని ప్రార్థించానని చెప్పారు.

కలాం లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. అతను తనకు గురువు వంటి వారన్నారు. కలాంను కించపర్చాలనో లేదంటే మరో ఉద్దేశ్యమో తనకు లేదని ఆమె చెప్పారు. కలాం మృతికి వారం రోజుల ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన ఘటనను ఉద్దేశించి ఆమె చెప్పారు.
పాఠశాలలోని ఆ సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందే అన్నారు. ఈ విషయమై తాను కలత చెందానని, గుండెలోతుల్లోంచి క్షమాపణలు చెప్పానని తెలిపారు. అబ్దుల్ కలాం మృతికి వారం రోజుల ముందు నీరా యాదవ్... ఓ పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. కలాం మృతి తర్వాత నెట్లో ఆమె పైన ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications