అనుమానాస్పద స్థితిలో ఐఐటి కాన్పూర్ విద్యార్థి మృతి

అతను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, దాని నుంచి బయటపడడానికి సహాయం కూడా తీసుకుంటున్నాడని వారు చెబుతున్నారు. ఐఐటి కాన్పూర్లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం ఈ ఏడాది ఇది రెండో సంఘటన.
ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి శవం రైల్వే ట్రాక్స్పై పడి కనిపించింది. మంజునాథ్ కంప్యూటర్ సైన్స్ చదవుతున్నాడు. పోలియో కారణంగా తన కాళ్లను వాడలేకపోతున్నాడు. అతను కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందినవాడు.
బాల్యంలోనే ఆ విద్యార్థి తండ్రిని కోల్పోయాడని, కొద్ది నెలల క్రితం అతని సోదరి కూడా మరణించిందని ఐఐటి కాన్పూర్ రిజిస్ట్రార్ ఆర్కె సచాన్ చెప్పారు. మంజునాథ్ గదిలో విషపదార్థం కనిపించిందని, విషం తీసుకోవడం వల్ల మరణించి ఉంటాడని పోస్టుమార్టం నివేదిక కూడా తెలియజేస్తోందని ఆయన అన్నారు.
మంజునాథ్ మృతి గురించి అతని తల్లికి సమాచారం అందించామని ఆయన అన్నారు. మృతిగల కారణాలను తెలుసుకోవడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications