పంచెకట్టుతో వెళ్లి, మారథాన్లో కిందపడిన మంత్రి, పైకి లేపిన పోటీదారులు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓ మంత్రి పరుగుపందెం సమయంలో అదుపు తప్పి కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో నిర్వహించిన మారథాన్లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.
చదవండి: శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే సామూహిక ఆత్మహత్య: శివసేన హెచ్చరిక
ఈ మారథన్లో పాల్గొన్న మంత్రి జీటీ దేవేగౌడ పరుగు తీస్తూ అనుకోకుండా కిందపడ్డారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ ఈ మారథాన్ను నిర్వహించింది. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు.

మారథాన్ సందర్భంగా మంత్రి కూడా పరుగు పెట్టారు. పంచెకట్టుతోనే ఉత్సాహంగా పరిగెత్తారు. కానీ కొంతదూరం వెళ్లిన తర్వాత అతను ఒక్కసారిగా కిందపడిపోయారు. గమనించిన తోటి పోటీదారులు ఆయనను పైకి లేపారు.
{document1}
More From
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications