జవాను కాదు..., యువకులే లైంగికంగా వేధించారు: కాశ్మీర్ యువతి (వీడియో)
శ్రీనగర్: ఓ బాలిక పైన భద్రతా బలగాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ శ్రీనగర్లో చేస్తున్న ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అక్కడి కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ విషయమైన జరిగిన కాల్పుల్లో ఇప్పటి దాకా ముగ్గురు చనిపోయారు.
అయితే, హింద్వారాకు చెందిన ఓ బాలిక మాత్రం భద్రతా బలగాలు తనను లైంగికంగా వేధించారన్న ఆరోపణలను కొట్టి పారేసింది. ఆమె ఓ వీడియో ద్వారా ఈ సందేశాన్ని అందించింది. జవాను తన పైన లైంగిక వేధింపులకు పాల్పడలేదని, తనను స్థానిక యువకులే వేధించారని బాలిక వీడియో ద్వారా చెప్పింది.

ఆ వీడియోలో జరిగిన సంఘటనను ఆమె వివరించింది. తన సంచిని స్నేహితురాలికి ఇచ్చి టాయిలెట్ వెళ్లానని, బయటకు వస్తుండగా స్థానిక యువకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, కాసేపటికి మరికొందరు యువకులు వచ్చి వేధించారని చెప్పింది. వారే తనను లైంగికంగా వేధించారని, జవాను కాదని చెప్పారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications