Doctor: పక్క రాష్ట్రంలో మాయం అయిన డాక్టర్ కర్ణాటకలో శవమైనాడు, మ్యాటర్ ?
బెంగళూరు/ ఉడిపి: కొన్ని రోజుల క్రితం డాక్టర్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. డాక్టర్ ఏదో పనిమీద బయటకు వెళ్లి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు. అయితే డాక్టర్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. పక్క రాష్ట్రంలో ఆ డాక్టర్ శవమై కనిపించాడు. డాక్టర్ హత్యకు గురైనాడని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే పోలీసుల విచారణలో మ్యాటర్ వేరే అని వెలుగు చూసింది. కేరళలోని కాసరగూడు జిల్లాలో డాక్టర్ క్రిష్ణమూర్తి నివాసం ఉంటున్నారు.

కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన డాక్టర్ క్రిష్ణమూర్తి తరువాత ఇంటికి వెళ్లలేదు. పోలీసులు డాక్టర్ క్రిష్ణమూర్తి కోసం గాలించారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందాపుర సమీపంలోని రైల్వే ట్రాక్ మీద డాక్టర్ క్రిష్ణమూర్తి శవమై కనిపించారు. డాక్టర్ క్రిష్ణమూర్తి హత్యకు గురైనాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అయితే పోలీసుల విచారణలో సీన్ రివర్స్ అయ్యింది. కాసరగడూ నుంచి కుందాపుర వచ్చిన డాక్టర్ క్రిష్ణమూర్తి కేఎస్ఆర్ టీసీ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి పలు ప్రాంతాల్లో తిరిగాడని వెలుగు చూసింది. తరువాత డాక్టర్ క్రిష్ణమూర్తి నేరుగా రైల్వేట్రాక్ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని ఉడిపి జిల్లా పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications