టీవీ పనిచేయలేదు, ఆన్ లైన్ తరగతులు వినలేదు.. విద్యార్థిని బలవన్మరణం...
లాక్డౌన్ వల్ల కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది. అయితే చాలా మంది పేదలు ఉండటంతో వారింట్లో నెట్, టీవీ లేకపోవడం సమస్యగా మారింది. అలాగే మలప్పురం జిల్లాకు చెందిన 9 తరగతి విద్యార్థినికి కూడా టీవీ సదుపాయం లేదు. వాస్తవానికి వారింట్లో టీవీ ఉంది.. కానీ అది రిపేర్ కావడంతో సమస్య ఏర్పడింది. దానిని బాగు చేయించాలని పేరంట్స్ను కోరిన ఫలితం లేకుండా పోయింది.
దీంతో ఆ దళిత నిరుపేద మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారింట విషాదఛాయలు అలుముకున్నాయి. టీవీ బాగు చేయించాలని తనను కోరిందని.. కానీ తన వద్ద అంత డబ్బులు లేవు అని బాలిక తండ్రి అంటున్నాడు. లాక్ డౌన్ వల్ల కూలీ చేసే తనకు.. ఆడపా దడపా పనులు దొరకడంతో చేస్తున్నానని తెలిపారు. టీవీ రిపేర్ చేయించే బదులు స్నేహితుల ఇంటికి వెళ్లాలని సూచించానని పేర్కొన్నారు. అయితే ఆ బాలిక తల్లి కొద్దిరోజుల క్రితం పసిపాపకు జన్మనిచ్చింది. దీంతో ఖర్చులు ఉండటంతో... టీవీ రిపేర్ చేయడం వీలుకాలేదు.

టీవీ రిపేర్ చేయకపోవడంతో బాలిక మనస్పర్థకు గురైంది. తాను ఆన్ లైన్ క్లాసులు వినకుంటే ఎలా అని మదనపడింది. ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి సీ రవీంద్రనాథ్ స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications