కేరళ వెబ్సైట్ హ్యాక్ చేసి అశ్లీల ఫోటోలు పెట్టారు
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్సైట్ www.keralagov.in ఆదివారం ఉదయం హ్యాకింగ్కు గురైంది. పాకిస్థాన్కు చెందిన కొందరు హ్యాకర్లు ఈ వెబ్సైట్ను హ్యాక్ చేశారు. ఈ మేరకు కేరళ అధికారులు వెల్లడించారు.
పాకిస్థాన్కు చెందిన కొందరు హ్యాకర్లు వెబ్సైట్లోకి చొరబడి 'పాకిస్థాన్ జిందాబాద్' అని పోస్టులు పెట్టారు. దీంతో పాటు కొన్ని అభ్యంతకర ఫోటోలను పెట్టారని కేరళ ప్రభుత్వాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుతం వెబ్సైట్ను బ్లాక్ చేశామని, సాధ్యమైనంత త్వరలో వెబ్ సైట్ను పునరుద్ధరిస్తామని అన్నారు.

ఈ హ్యాకింగ్కు సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందిన సైబర్ వింగ్తో పాటు పోలీసులు సంయుక్త దర్యాప్తును ప్రారంభించారని తెలిపారు. త్వరలోనే వెబ్సైట్ తిరిగి అందుబాటులోకి వస్తుందని తెలిపిన ఓ ప్రభుత్వాధికారి తగలబడిపోతున్న భారతీయ జాతీయపతకాన్ని అందులో పోస్టు చేసినట్లు తెలిపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications