ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం, కాశ్మీర్ పండిట్ను చంపిన ఉగ్రవాది కూడా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా దళాలతో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో లతీఫ్ రాథర్తో సహా ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ జోన్ పోలీసుల ప్రకారం.. లతీఫ్.. కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్, టెలివిజన్ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్లతో సహా అనేక పౌర హత్యలలో పాల్గొన్నాడు.
"రాహుల్ భట్, అమ్రీన్ భట్ల హంతకుడు, ఉగ్రవాది లతీఫ్ అలియాస్ అబ్దుల్లా బుధవారం హతమైన ముగ్గురు ఉగ్రవాదులలో ఉన్నాడు. అతను పౌర హత్యలు, ఇతర దురాగతాలతో సహా అనేక టెర్రర్ క్రైమ్ కేసులలో పాల్గొన్నాడు" అని ఏడీజీపీ (కశ్మీర్ జోన్) విజయ్ కుమార్ తెలిపారు.

ఘటనా స్థలంలో నేరారోపణ చేసే పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇది తమకు పెద్ద విజయం అని విజయ్ కుమార్ అన్నారు.
ఉగ్రవాదుల ఉనికి గురించి ఇన్పుట్ల నేపథ్యంలో భద్రతా బలగాలు జిల్లాలోని ఖాన్సాహిబ్ ప్రాంతంలోని వాటర్హైల్ వద్ద కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఎన్కౌంటర్ జరిగింది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications