స్కూల్లోకి దూరిన చిరుత పులి: దాడి (పిక్చర్స్)
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలోని చిక్ మగ్ ళూరులో చిరుతపులి కలకలం రేగింది. చిక్మగ్ళూరులోని ఓ ప్రయివేటు పాఠశాలలోకి చిరుత చొచ్చుకు వచ్చింది. ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

వెంటనే పాఠశాల సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు వచ్చి పాఠశాలను, పాఠశాల భవనాన్ని ఖాళీ చేయించారు. చిరుత పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. చిరుతపులి పాఠశాలలోకి రాగానే విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు పెట్టారు.

పాఠశాల పేరు టిఎంఎస్ స్కూల్. పాఠశాలలోకి చిరుత రావడంతో అందరు షాకై, భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులను ఇళ్లకు పంపించారు.
More From
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications