అవిశ్వాసంపై చర్చ లేకుండానే లోకసభ నిరవధిక వాయిదా, వైసీపీ ఎంపీల రాజీనామా!
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. లోకసభను స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం నిరవధిక వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమైంది.
Recommended Video

అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని విపక్షాలు నినాదాలు చేయగా, మరోవైపు అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు కోసం ఆందోళనలు నిర్వహించారు. ఎంపీలు పలువురు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ లోకసభను నిరవధిక వాయిదా వేశారు.

హోదా నిరవధిక వాయిదా!
ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ, కేంద్రంపై టీడీపీ, వైసీపీలు 13సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. కానీ విపక్షాల ఆందోళన కారణంగా సభ పదేపదే వాయిదా పడింది. ఈ రోజు ఏకంగా నిరవధిక వాయిదా పడింది. చివరి రోజు అవిశ్వాసం అంశాన్ని కూడా స్పీకర్ ప్రస్తావించలేదు. మరోవైపు రాజ్యసభ కూడా నిరవధిక వాయిదా పడింది. ఉభయసభలు నిరవదిక వాయిదాపడ్డాయి. సభ వాయిదా పడిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలు సభలో ఉండి నిరసన తెలుపుతున్నారు.
వైసీపీ ఎంపీల రాజీనామా
లోకసభ నిరవధిక వాయిదా పడటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తున్నారు. వారు ముందే స్పీకర్ ఫార్మాట్లో తమ రాజీనామా పత్రాలను వెంట తెచ్చుకున్నారు. స్పీకర్కు రాజీనామాలు సమర్పిస్తారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications