జూన్ 30 వరకు మ్యాగీ నూడుల్స్పై నిషేధం
ముంబై: మ్యాగీ నూడుల్స్ నిషేదం ఎత్తి వెయ్యడానికి న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు విచారణ వాయిదా వేశారు. ఈ దెబ్బతో నెస్లె ఇండియా కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. నెస్టె కంపెనీ నిర్వహకులు న్యాయనిపుణలుతో సంప్రదిస్తున్నారు.
చిన్నపిల్లలకు తినిపించే మ్యాగీ నూడుల్స్ లో ఎక్కువ శాతం సీసం ఉందని, ఇది ఆరోగ్యానికి హానికరం అంటు జాతీయ ఆహార భద్రత సంస్థ దీని మీద నిషేదం విదించింది. ఈ విషయం తెలుసుకున్న దేశంలోని అనేక రాష్ట్రాలలో మ్యాగీ నూడుల్స్ విక్రయాలపై నిషేధం విధించారు.

దుబాయ్ లో సైతం మ్యాగీ న్యూడుల్స్ మీద నిషేధం విధించారు. మ్యార్కెట్ లలో ఉన్న మ్యాగీ నూడుల్స్ ను తాము వెనక్కి తీసుకుంటున్నామని నెస్లె ఇండియా ప్రకటించింది. ఇదే సందర్బంలో జాతీయ ఆహార భద్రతా సంస్థ విధించిన నిషేధం ఎత్తి వెయ్యాలని బాంబే హై కోర్టులో నెస్లె ఇండియా అర్జీ సమర్పించింది.
శుక్రవారం అర్జీ విచారణ చేసిన బాంబే హై కోర్టు మ్యాగీ నూడుల్స్ మీద నిషేధం ఎత్తి వెయ్యలేమని స్పష్టం చేసింది. కేసు విచారణ ఈనెల 30వ తేదికి వాయిదా వేశారు. అయితే నెస్లె ఇండియా కంపెనీ నిర్వహకులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారని తెలిసింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications