కొడుకు పుట్టులేదని భార్యను, ముగ్గురు కూతుళ్ల సజీవ దహనం
కోల్ కత: కొడుకుకు జన్మనివ్వలేదని భార్యను, ముగ్గురు ఆడపిల్లలను సజీవదహనం చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని కాండి గ్రామంలో ఈ దారుణం జరిగింది.
కాండి గ్రామంలో ఉస్తాఖ్ ఆలీ, నజీఫా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 5,3,1 సంవత్సరాలు ఉన్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మగబిడ్డకు జన్మనివ్వలేదని ఉస్తాఖ్ నిత్యం భార్య నజీఫాతో గొడవ పడేవాడు.

ఈ విషయంపై చుట్టు పక్కల వారు ఉస్తాఖ్ ఆలీని పలు సార్లు మందలించారు. అయితే అతను నిత్యం ఇంటికి వెళ్లిన సమయంలో భార్య నజీఫాతో ఇదే విషయంపై గొడవపడేవాడు. నజీఫా కుటుంబ సభ్యులు పలు సార్లు ఉస్తాఖ్ ఆలీకి వార్నింగ్ ఇచ్చారు.
అయినా అతని ప్రవర్థనలో మార్పురాలేదు. చివరికి భార్య, ముగ్గురు బిడ్డలను ఇంటిలో నిర్బందించి కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఉస్తాఖ్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications