మోడీ జోరు!: ఎన్నికలముందు లాలూ-నితీష్లకి షాక్
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మిత్రబృందానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర మండలి ఎన్నికల్లో 24 సీట్లకు గాను ఎన్డీయే 14 సీట్లు గెలుచుకుంది.
అధికార జెడియూ 5 సీట్లు, ఆర్జేడి 3 సీట్లు గెలుచుకుంది. జెడియు, ఆర్జేడీ రెండు కలిపి ఎనిమిది సీట్లే గెలుచుకున్నాయి. మిగతా రెండు సీట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి స్వంతంత్ర అభ్యర్థి గెలిచారు.

గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రిట్లాల్ యాదవ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అతను పాట్నా స్థానం నుండి గెలుపొందారు. ఇతను ఆర్జేడీకి సన్నిహితంగా ఉంటారని తెలుస్తోంది.
నేటి ఫలితాలు లాలూ, నితీష్ మిత్రబృందానికి గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపిని, ప్రధాని మోడీని దెబ్బతీసేందుకు లాలూ, నితీష్ ఒక్కటయ్యారు. కానీ వారుకు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక్లలో చేదు అనుభవం కలిగింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications