ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా ‘ఉపాధి హామి’
వాషింగ్టన్: భారతదేశంలో అమలవుతున్న 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం'(ఎంజిఎన్ఆర్ఈజిఏ) ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా ప్రపంచ బ్యాంకు గుర్తింపు పొందింది. దేశంలోని సుమారు 15% మందికి దీని ద్వారా సామాజిక భద్రత లభిస్తోందని ఆ సంస్థ తెలిపింది.
ప్రపంచంలో అతిపెద్ద సామాజిక భద్రత కార్యక్రమాలు చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఇథియోపియా వంటి మధ్యస్థాయి ఆదాయ దేశాల్లోనే అమలవుతున్నాయని ప్రపంచబ్యాంకు నివేదిక తన నివేదికలో పేర్కొంది.

భారత్లో బడి పిల్లలకు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఆ విభాగంలో ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిందని తెలిపింది.
జననీ సురక్షా యోజన (అతిపెద్ద సామాజిక భద్రత పథకం), ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం (రెండో అతిపెద్ద బేషరతు నగదు బదిలీ సామాజిక భద్రత పథకం) కూడా ప్రపంచబ్యాంకు గుర్తింపు పొందాయి.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications