ఏ మంత్రికి ఏ శాఖ?: నిర్మల సీతారామన్కు కీలకమైన రక్షణ, అశోక్-సుజనలకు పాతవే
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలోకి కొత్తగా 9 మందికి అవకాశం కల్పించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలోకి కొత్తగా 9 మందికి అవకాశం కల్పించారు.
చదవండి: తెలుగువారికి మోడీ ఝలక్: కేబినెట్లోకి నేనా.. ఓ నేత షాక్, కొత్త మంత్రుల ప్రమాణం.. వీరే
మరో నలుగురు సీనియర్ మంత్రులకు పదోన్నతి కల్పించి కేబినెట్ హోదా ఇచ్చారు. అనంతరం కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు.
చదవండి: మోడీ కేబినెట్: 9 మంది కొత్త మంత్రుల గురించి తెలుసుకోండి
తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్కు కీలకమైన రక్షణ శాఖను అప్పగించారు. టిడిపి మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులకు అవే శాఖలను ఉంచారు.
నిర్మలా
సీతారామన్
-
రక్షణ
శాఖ,
భద్రతా
వ్యవహారాల
సలహా
కమిటీ
సభ్యురాలు
అరుణ్
జైట్లీ
-
ఆర్థిక,
కార్పోరేట్
వ్యవహారాలు
శివప్రతాప్
శుక్లా
-
ఆర్థిక
శాఖ
సహాయమంత్రి
పీయూష్
గోయల్
-
రైల్వే
శాఖ
ధర్మేంద్ర
ప్రధాన్
-
పెట్రోలియం,
నైపుణ్యాభివృద్ధి
ముక్తార్
అబ్బాస్
నక్వీ
-
మైనార్టీ
వ్యవహారాలు
సురేష్
ప్రభు
-
వాణిజ్య
శాఖ
స్మృతి
ఇరానీ
-
సమాచార
ప్రసార
శాఖ
నితిన్
గడ్కరీ
-
రవాణా,
జలవనరులు,
గంగా
ప్రక్షాళన,
నౌకాయానం
నరేంద్ర
సింగ్
తోమర్-
పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి,
మైనింగ్
శాఖ
ఉమాభారతి
-
తాగునీరు,
పారిశుధ్యం
హర్దీప్
సింగ్
పూరి-
గృహ
నిర్మాణం,
పట్టణాభిృద్ధి
ఆర్కే
సింగ్
-
విద్యుత్
శాఖ
(స్వతంత్రం)
అల్ఫోన్స్
కన్సంథనమ్
-
పర్యాటకం
(స్వతంత్రం)
అనంత్
కుమార్
-
పార్లమెంటరీ
వ్యవహారాలు,
రసాయన,
ఎరువులు
సంతోష్
గాంగ్వార్
-
కార్మిక
శాఖ
(గతంలో
బండారు
దత్తాత్రేయ
శాఖ)
గజేంద్ర
సింగ్
షేఖావత్
-
రైతు
సంక్షేమం,
వ్యవసాయం
వీరేంద్ర
కుమార్
-
స్త్రీ,
శిశు
సంక్షేమం,
మైనార్టీ
సంక్షేమం
(సహాయమంత్రి)
సత్య
పాల్
సింగ్
-
అశ్విన్
కుమార్
చౌబే
-
ఆరోగ్యం,
కుటుంబ
సంక్షేమ
సహాయమంత్రి
అనంత్
కుమార్
హెగ్డె
-
నైపుణ్యాభివృద్ధి,
పారిశ్రామిక
అభివృద్ధి