మోడీ ఎఫెక్ట్: ఎన్నికల్లో పోటీ కోసం జోరుగా దరఖాస్తులు

రాష్ట్రంలో 80 లోకసభ స్థానాలు ఉండగా ఇప్పటికే 800 మందికి పైగా అధిష్టానం వద్ద పోటీ చేస్తామని దరఖాస్తులు పెట్టుకున్నారట! ఇదంతా మోడీ హవానే అంటున్నారు. 'గుజరాత్ మోడల్ భారత్' అంటున్న మోడీ వైపు దేశంలో యువత ఎక్కువ మంది చూస్తున్న విషయం తెలిసిందే.
మోడీ ఆకర్షణ కారణంగా ఆయనను బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. యూపిలో బిజెపికి ప్రస్తుతం పదిమంది ఎంపీలు ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి నేతలు రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.
అదే సమయంలో మోడీ ప్రకటన మరింత కలిసి వచ్చింది. యూపి ప్రజలు కూడా మోడీని ప్రధానిగా కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు ఆయన అభ్యర్థిత్వం ప్రకటన తర్వాత పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థుల చిట్టా పెరుగుతుండటమే మంచి ఉదాహరణ అని చెబుతున్నారు. మోడీ గుజరాత్ నుండి కాకుండా యుపి నుండి పోటీ చేస్తే 80 స్థానాలలో మెజార్టీ సీట్లు తమవే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications