సాధారణ మహిళగా ప్రధాని మోడీ భార్య జీవితం ఇలా!
గాంధీనగర్: ఏ దేశంలోనైనా ప్రధాని భార్య అంటే సకల సౌకర్యాలు, సకల మర్యాదలతో దేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తిగా గౌరవించబడతారు. అయితే, మన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ మాత్రం సాధారణ మహిళగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
చిన్నతనంలోనే నరేంద్ర మోడీని వివాహం చేసుకున్న జశోదాబెన్.. కొన్ని రోజులకే వేర్వేరుగా ఉండటం మొదలుపెట్టారు. మోడీ సూచనతోనే ఆమె తన చదువును కొనసాగించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టానని జశోదాబెన్ పలుమార్లు మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం ఆమె ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు. భర్త మోడీ నుంచి చాలా కాలంగా దూరంగా ఉంటున్న ఆమె.. గుజరాత్లోని ఉంజా పట్టణం బ్రాహ్మణవాడ గ్రామంలోని తన సోదరుడు అశోక్భాయ్ ఇంట్లో నివసిస్తున్నారు.
అక్కడే కొన్నేండ్ల నుంచి కిరాణ దుకాణాన్ని నడిపిస్తున్నారు. టీచర్గా పదవీవిరమణ చేసిన జశోదాబెన్.. ఒకవైపు కిరాణ దుకాణాన్ని నడిపిస్తూనే తీరిక సమయాల్లో స్థానిక చిన్నారులకు పాఠాలు కూడా బోధిస్తున్నారు. ఇటీవల అక్కడికి వెళ్లిన ఓ ఫొటోగ్రాఫర్.. జశోదబెన్ కిరాణ వస్తువులు అమ్ముతుండగా ఫొటో తీశారు. ప్రస్తుతం అది వైరల్గా మారింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications