వ్యక్తిగతం, మద్దతిస్తా: దిగ్విజయ్ అఫైర్పై తనయుడు
భోపాల్: టీవీ జర్నలిస్టు అమృతా రాయ్తో దిగ్విజయ్ సింగ్ సంబంధంపై ఆయన కుమారుడు, కాంగ్రెసు శాసనసభ్యుడు జయవర్ధన్ సింగ్ ప్రతిస్పందించారు. అది వ్యక్తిగతమని, తాను తండ్రికి మద్దతు ఇస్తానని ఆయన గురువారంనాడు అన్నారు
అది పూర్తిగా వ్యక్తిగతమని, ఆ విషయంపై తాను మాట్లాడడానికి ఇష్టపడబోనని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. అయితే, తాను తన తండ్రికి పూర్తి మద్దతు ఇస్తానని మాత్రం చెప్పదలుచుకున్నానని ఆయన అన్నారు.

అమృతా రాయ్తో తనకు గల సంబంధాన్ని దిగ్విజయ్ సింగ్ బుధవారంనాడు ట్విట్టర్లో అంగీకరించారు. ఆమెకు విడాకులు లభించిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు. అమృతా రాయ్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించారు.
అమెరికాలో విద్యనభ్యసించిన జయవర్ధన్ నిరుడు గుణ జిల్లాలోని రాఘోగఢ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. దిగ్విజయ్ సింగ్ 1977లో మొదటి సారి ఇక్కడి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications