దారుణం: నైజీరియన్ మహిళపై కదులుతున్నఆటోలో..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నైజీరియన్ మహిళ పైన కదులుతున్న ఆటోలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన డ్రైవర్ వయస్సు 45 ఏళ్లు ఉంటుంది.
ఈ సంఘటన ఢిల్లీలోని షాపురా ప్రాంతంలో జరిగింది. 45 ఏళ్ల నైజీరియా మహిళపై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సదరు మహిళ షాపురాలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లాలని ఓ ఆటోలో ఎక్కింది.

మరో ఆటో డ్రైవరు వచ్చి ఆమె వెనుకనే కూర్చున్నాడు. మార్గం మధ్యలో వారు ఆమెను లైంగికంగా వేధించారని, తర్వాత ఆమెను ఆటో నుంచి తోసేశారని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.
ఇద్దరు నిందితుల్లో ఆగ్యాపాల్ను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం నాడు చెప్పారు. అతని సోదరుడు బల్జీత్ కోసం గాలిస్తున్నారు. నిందితులు ఇద్దరు ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. బాధితురాలిని చికిత్స కోసం డిడియు ఆసుపత్రికి తరలించారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications