మరో నిర్భయ: మర్మాంగం వద్ద తుపాకీ పెట్టి గ్యాంగ్రేప్!
పాట్నా: బీహార్లో మరో నిర్భయ ఉదంతం వెలుగు చూసింది. 2012లో ఓ బస్సులో నిందితులు నిర్భయ పైన అత్యాచారానికి పాల్పడి, ఆమెను దారుణంగా హింసించిన విషయం తెలిసిందే. తాజాగా, అలాంటి సంఘటనే జరిగింది.
వస్తున్న వార్తల మేరకు... బీహార్లో 21 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు, ఆమె మర్మాంగాలను గాయపరిచారు. కర్రలు, తుపాకీ వంటి ఆయుధాలతో వారు గాయాలు చేశారు. నిందితులు తుపాకీని మర్మాంగం వద్ద పెట్టి భయపెట్టి దారుణానికి పాల్పడ్డారు.

గాయాలతో పడి ఉన్న ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నాడు. గతంలో ఓ స్థానిక వ్యక్తి ఆమెను వేధింపులకు గురి చేశాడని తెలుస్తోంది.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications