శబరిమలలో మళ్లీ టెన్షన్..! పంబలో భారీగా పోలీస్ బలగాలు
కేరళ : శబరిమల ఆలయం దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయ్యప్ప దర్శనానికి మహిళలు తరలిరావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొంతమంది మహిళలు పంపా బేస్ కార్యాలయం దగ్గరకు చేరుకోవడంతో అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోవైపు పంబలో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. కొట్టాయం రైల్వే స్టేషన్ సమీపంలో మహిళలు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.

అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈనెల 27 వరకు ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ పొడిగించారు. ఇళావుంగల్ సన్నిధానం మార్గంలో గ్రూపులు గ్రూపులుగా ఉండొద్దని హెచ్చరించారు. అదలావుంటే ఆలయ కార్యకలాపాలు పర్యవేక్షించడానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది హైకోర్టు. ఈ కమిటీ నివేదికను అమలు చేయనుంది కేరళ ప్రభుత్వం.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications