ఐరాసలో కాశ్మీర్: పాకిస్తాన్ టైం వేస్ట్ చేసుకుంటుందన్న భారత్
ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జమ్ము కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం అనవసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ అన్నారు.
న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జమ్ము కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం అనవసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ అన్నారు.
సోమవారం జరిగే ఐరాస అసెంబ్లీ సమావేశాల్లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలని పాకిస్థాన్ భావిస్తోంది. దీనిపై సయీద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
గత 40ఏళ్లలో యూఎన్జీఏలో ఎన్నడూ కాశ్మీర్ అంశంపై అధికారిక చర్చలు జరగలేదని, అందువల్ల ఈ విషయాన్ని సభలో లేవనెత్తడం అంటే పాకిస్తాన్ తన సమయాన్ని వృథా చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశాల్లో భారత్ సంస్కరణలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, వాతావరణ మార్పులు, శాంతి తదితర విషయాల గురించి యూఎన్జీఏ వేదికగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్పై నిషేధం విధించాల్సిందిగా భారత్ ఐక్య రాజ్య సమితిని కోరనుంది. సోమవారం జరిగే ఐక్య రాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాని షాహిబ్ ఖాక్వాన్ అబ్బాసీ పాల్గొననున్నారు.
-
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ యుద్ధానికి రంజాన్ సెలవులు..! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications