సిబిఎస్ఈ పేపర్ లీక్: నాలుగు గంటలు విచారణ, వేయి మందికి చేరిందా?
Recommended Video

న్యూఢిల్లీ: సిబిఎస్ఈ పరీక్షల కంట్రోలర్ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నాలుగు గంటల పాటు విచారించింది. లీకైన పేపర్ వేయి మందికి చేరినట్లు భావిస్తున్నారు. ప్రశ్నపత్రాలు లీకైన రెండు పరీక్షల తేదీలను సోమవారం లేదా మంగళవారం ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్ర ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.
పిల్లల కోసం తాము పనిచేస్తున్నామని, పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని సిబిఎస్ఈ చైర్ పర్సన్ అనిత కార్వాల్ చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పిల్లలకు అనుకూలంగానే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

సిబిఎస్ఈ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 35 మందిని ప్రశ్నించారు. వారిలో ఓ కోచింగ్ సెంటర్ (వికీ), 11 మంది విద్యార్థులు, 7గుు ప్రథమ సంవ్సంర విద్యార్థులు, ఐదుగురు ట్యూటర్లు, ఇద్దరు ప్రైవేట్ అధికారులు ఉన్నారు.
వారందరికీ లీకైన ప్రశ్నప్రతం అందినట్లు తెలుస్తోంది. పదో తరగతి లెక్కల పరీక్షకు ముందు రోజు మార్చి 27వ తేదీన ప్రశ్న పత్రం లీకైనట్లు సిబిఎస్ఈకి ఓ ఈమెయిల్ వచ్చింది. పేపర్ లీక్పై పోలీసు కంట్రోల్ రూంకు కూడా ఓ కాల్ వచ్చింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications