సంచీలో మృత కవలలను ఇచ్చిన ఆస్పత్రి: ఒక్కరు సజీవమే
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రి మరణణించిన కవలలు జన్మించారని ఢిల్లీలోని ఆస్పత్రి మృతదేహాలంటూ ఇచ్చింది. అయితే, వారిలో ఒకరు బతికే ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. మరణించారని సమాధి చేయబోయే సమయంలో ఆ విషయం తెలిసింది
కవలలు గురువారం జన్మించారు. వారు మరణించారని సంచీలో పెట్టి ఆస్పత్రి వర్గాలు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన ఢిల్లీ షాలిమార్ బాగ్ మాక్స్ ఆస్పత్రిలో జరిగింది. అయితే, సమాధి చేయడానికి బయలుదేరిన తల్లిదండ్రులు అందులో ఒక్కరు బతికి ఉన్నట్లు గుర్తించరు.

వెంటనే కుటుంబ సభ్యులు కాశ్మీరీ గేట్ ప్రాంతంలో గల ఓ ఆస్పత్రికి హుటాహుటిన వెళ్లి శిశువు బతికి ఉన్న విషయాన్ని చెప్పారు. కవలలను పరీక్షించిన వైద్యులు కవలల్లో ఒక శిశువు మరణించినట్లు, మరో శిశువుకు కీలకమైన వైద్య చికిత్స అవసరమని చెప్పారు.
బతికి ఉన్న శిశువును కొన్ని రోజుల పాటు నర్సరీలో పెట్టాలని వైద్యులు సూచించారు ఈ రెండో శిశువు మరో ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడ్ని సెలవులో పంపినట్లు మాక్స్ అధికారులు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications