రగులుతున్న తూత్తుకుడి: పోలీస్ స్టేషనుపై పెట్రోల్ బాంబు దాడి..
తూత్తుకుడి: తూత్తుకుడి ఇంకా రగులుతూనే ఉంది. స్థానిక పోలీస్ స్టేషనుపై ఆందోళనకారులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారినట్టు తెలుస్తోంది. బాంబు దాడిలో ఎవరైనా గాయపడ్డారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Writers, journalists and members of #TamilNadu film fraternity stage protest in #Chennai's Chepauk against death of 13 people in police firing during Anti-Sterlite protests in #Thoothukudi pic.twitter.com/XMNmMO9ltC
— ANI (@ANI) May 26, 2018
ఇదిలా ఉంటే, తూత్తుకుడి పోలీసుల కాల్పుల్లో 13మంది చనిపోయిన ఘటనకు నిరసనగా రచయితలు, జర్నలిస్టులు చెన్నై చెపాక్ ప్రాంతంలో నిరసనలకు దిగారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి వారు సంఘీభావం తెలిపారు.

కాగా, తూత్తుకుడిలో నాలుగు రోజుల క్రితం పోలీసుల కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించిన విషయం తెలిసిందే. వేదాంత సంస్థకు చెందిన స్టెరిలైట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని అక్కడి ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కారణంగా గాలి, నీరు కలుషితమై చుట్టు పక్కల గ్రామాల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications