రిషిపై మైత్రేయి ఫిర్యాదు: కార్తిక్ గౌడపై అరెస్టు వారెంట్
బెంగళూర్: రైల్వే మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తిక్ గౌడను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అతనిపై అరెస్టు వారెంట్, లుకౌట్ నోటీసు జారీ అయ్యాయి. బెంగళూర్ కోర్టు గురువారంనాడు వాటిని జారీ చేసింది.
దీంతో పోలీసులు ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చునని అంటున్నారు. కార్తిక్ గౌడపై నటి మైత్రేయి మోసం, అత్యాచారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రెండో నోటీసుకు కూడా కార్తిక్ ప్రతిస్పందించి పోలీసుల ముందుకు రాలేదు. రెండో నోటీసు కాలపరిమితి బుధవారంతో ముగిసింది.

ఇదిలావుంటే, నటి మైత్రేయి ఆర్టీ నగర్ పోలీసులకు బుధవారం రాత్రి మరో ఫిర్యాదు చేసింది. మీడియాలో తన ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ ఆమె దర్శకుడు రిషిపై, నేహాల్ గౌడపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మైత్రేయి ఫిర్యాదును తాము అందుకున్నామని, న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications