రిషిపై మైత్రేయి ఫిర్యాదు: కార్తిక్ గౌడపై అరెస్టు వారెంట్
బెంగళూర్: రైల్వే మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తిక్ గౌడను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అతనిపై అరెస్టు వారెంట్, లుకౌట్ నోటీసు జారీ అయ్యాయి. బెంగళూర్ కోర్టు గురువారంనాడు వాటిని జారీ చేసింది.
దీంతో పోలీసులు ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చునని అంటున్నారు. కార్తిక్ గౌడపై నటి మైత్రేయి మోసం, అత్యాచారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రెండో నోటీసుకు కూడా కార్తిక్ ప్రతిస్పందించి పోలీసుల ముందుకు రాలేదు. రెండో నోటీసు కాలపరిమితి బుధవారంతో ముగిసింది.

ఇదిలావుంటే, నటి మైత్రేయి ఆర్టీ నగర్ పోలీసులకు బుధవారం రాత్రి మరో ఫిర్యాదు చేసింది. మీడియాలో తన ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ ఆమె దర్శకుడు రిషిపై, నేహాల్ గౌడపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మైత్రేయి ఫిర్యాదును తాము అందుకున్నామని, న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications