రజనీకాంత్తో పొత్తు అంటే వైఫల్యమే, ఆయన రజనీ పబ్లిసిటీ కార్యకర్త: సుబ్రహ్మణ్యస్వామి
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్పై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి చదువు రాదని, అతనితో పొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద నష్టం లేదన్నారు.
సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. అతనికి (రజనీ) చదువు రాదని, సినిమా తారలకు రాజకీయంగా మాస్ ఫాలోయింగ్ రోజులు ఎప్పుడో పోయాయని చెప్పారు. సినిమా తారలతో అలయెన్స్ అంటే అది అతిపెద్ద వైఫల్యమే అన్నారు.

ఎస్ గురుమూర్తిని ఆరెస్సెస్ సిద్ధాంతకర్తగా మీడియా చెబుతుందని, కానీ ఆన ఆరెస్సెస్ వాదిగా చెప్పడం కంటే 'రజనీకాంత్ పబ్లిసిటీ యాక్టివిస్ట్'గా చెప్పడం బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
కాగా, కాలా ఆడియో వేడుక సందర్భంగా రజనీకాంత్ మాటల్లో ఆయన పార్టీకి మరికొంత సమయం తీసుకుంటుందని అర్థమైంది. కాలా ఎన్నో రాజకీయ అంశాలతో కూడిన చిత్రమన్నారు. బాషా, నరసింహలోని ఆంటోనీ, నీలాంబరి పాత్రల్లా ఇందులో హరిదారా పాత్ర ఎంతో సవాల్తో కూడుకున్నదన్నారు. దానిని నానా పటేకర్ సమర్థవంతంగా పోషించారన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications