సెన్సార్ చీఫ్ని గద్దె దింపుతా, నేనే బెస్ట్: రాఖీ సావంత్
ముంబై: ప్రముఖ నటి రాఖీ సావంత్ సెన్సార్ బోర్డు పైన మండిపడింది. సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ, నటి సన్నీ లియోనీలను ఆమె లక్ష్యంగా చేసుకుంది. రాఖీ సావంత్ కథానాయికగా నటించిన చిత్రం 'ఏక్ కహానీ జూలీ కీ'.
ఇటీవల సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఏ సర్టిఫికెట్గా మార్చింది. దాంతో సెన్సార్ బోర్డ్ పైన రాఖీ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పహ్లజ్ని సెన్సార్ బోర్డు చీఫ్ పదవి నుంచి దింపుతానని చెప్పింది.

అతను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి అని మండిపడింది. ఈ సెన్సార్ బోర్డ్ని మూసేయాలని, వాళ్లు పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకుంటూ చిన్న నిర్మాతల్ని హేళన చేస్తున్నారని, సెన్సార్ బోర్డులో ఉన్నవారంతా చదువు లేని వారేనన్నారు.
పహ్లాజ్ నిహలానీ కంటే నేనే ఆ పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలనని పేర్కొన్నారు. మేము అతనికి డబ్బు ఇవ్వనందుకే మాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో, లేక ఐటం సాంగ్స్ చేసే నేను ఈ సినిమాలో హీరోయిన్గా నటించానని అలా చేశారో తెలీడం లేదన్నారు. నేనో భారతీయురాలినని, బాలీవుడ్ నటిని, ఐటం గర్ల్ని అని, అంతేకానీ పోర్న్స్టార్ని మాత్రం కాదని పరోక్షంగా సన్నీలియోన్ పైన మండిపడ్డారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications