కొత్త రూ.500, 2000 నోట్లకు ఎప్పుడు ఆమోదం లభించిందంటే..?
పెద్ద నోట్ల రద్దు అనంతరం చలామణిలోకి వచ్చిన కొత్త రూ. 500, 2000 నోట్ల డిజైన్పై భారత రిజర్వు బ్యాంక్ వివరణ ఇచ్చింది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం చలామణిలోకి వచ్చిన కొత్త రూ. 500, 2000 నోట్ల డిజైన్పై భారత రిజర్వు బ్యాంక్ వివరణ ఇచ్చింది. సమాచారం హక్కు చట్టం ద్వారా జితేంద్ర ఘడ్డే అని వ్యక్తి ఈ మేరకు సమాచారం కోరగా.. గత సంవత్సరం మే నెలలోనే ఈ కొత్త నోట్లకు ఆమోదం తెలిపినట్లు ఆర్బీఐ తెలిపింది.
ఈ కొత్త నోట్ల డిజైన్ను గత మే 19న ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో అనుమతితోపాటు ఆమోదం లభించిందని ఆర్బీఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ డిజైన్ ను ఆమోదించిన ఆర్బీఐ గవర్నర్ పేరు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు.

పారదర్శకత చట్టంలోని 8(1)(ఎ) సెక్షన్ ప్రకారం ఈ వివరాలు ఇవ్వలేమని ఆయన తెలిపారు. డిజైన్ ఆమోదంపై ఖచ్చితమైన తేదీ కావాలంటూ జితేందర్ ఆర్బీఐ ద్వారా ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర బ్యాంక్ మొదటి సమావేశం, ఎజెండా, డిజైన్ ఆమోదం, ప్రింటింగ్ కొరకు ఆదేశాలు తదితర అంశాలపై ఖచ్చితమైన సమాచారం కావాలని ఆయన కోరారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications