స్మృతిఇరానీ శాఖ మార్పు వెనుక అసలు కారణం ఇది
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీని హెచ్ఆర్డీ శాఖ నుంచి తప్పించి, ప్రాధాన్యం లేని జౌళీ శాఖను కేటాయించారు. స్మృతిని తప్పించడం వెనుక ఎవరో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్న ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
స్మృతి ఇరానీకి శాఖ మార్పు వెనుక ఓ బీజేపీ ప్రముఖ నేత హస్తం ఉందని కొందరు చెబుతుండగా, మరోవైపు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అని మరికొందరు గుసగుసలాడుతున్నారు. అసలు, స్మృతి శాఖను మార్పు చేయడం ప్రధాని మోడీకి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.

కానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం మేరకు ఆమెకు జౌళి శాఖను అప్పగించారని అంటున్నారు. జౌళీ శాఖ కేటాయింపు పైన స్మృతి ఇరానీ కూడా అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది.
విద్యార్హతలు, జెఏఎన్యూ వివాదం, వేముల రోహిత్ ఆత్మహత్య తదితర అంశాలు స్మృతి ఇరానీకి ఇబ్బందికరంగా మారాయి. ఆమె తీరు ఆరెస్సెస్కు కూడా నచ్చలేదని అంటున్నారు. ఈ కారణం వల్లే వివాదాలు లేని ప్రకాశ్ జవదేకర్కు ఆ శాఖ అప్పగించారని అంటున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications