రిలయెన్స్ జియో మరో సంచలనం : చీప్గా డీటీహెచ్ సర్వీసులు
న్యూఢిల్లీ : ఇప్పటికే టెలికాం రంగ సంస్థలను కోలుకోలేని దెబ్బ కొట్టిన రిలయెన్స్ జియో.. రాబోయే రోజుల్లో కేబుల్ ఆపరేటర్లతో పాటు ఆ రంగంలో సేవలందిస్తోన్న యిర్ టెల్, టాటాస్కై, వీడియోకాన్, డిష్ టీవీలు డీటీహెచ్ లను దెబ్బకొట్టడానికి మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది.
ప్రస్తుత డీటీహచ్ (డైరెక్ట్ టూ హోమ్, డిష్ నెట్ వర్క్) నెట్ వర్క్ లను ఆయా సంస్థలు రూ.275 నుంచి రూ.300 నెలవారి ఛార్జీలతో అందిస్తున్నాయి. ఇప్పుడిక రిలయెన్స్ జియో డీటీహెచ్ ఆ సేవలను కేవలం రూ.185 కే అందించడానికి సిద్దమవుతోంది. దీనిపై రిలయెన్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా రిలయెన్స్ జియో డీటీహెచ్ దెబ్బకు ఎయిర్ టెల్ కు భారీ దెబ్బపడే అవకాశం ఉంది. ఇప్పటికే రిలయెన్స్ జియో ఆఫర్ ను తట్టుకుని టెలికాం రంగంలో నిలబడేందుకు ఎయిర్ టెల్ శతవిధాలా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications