ఊరటేనా?: ఏపీ, టీకి కొత్త రైళ్లు ఇవే: సెమీ బుల్లెట్ రైళ్లు
న్యూఢిల్లీ: 2014-15కు సంబంధించిన రైల్వే బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం చెప్పారు. లోకసభలో ఆయన రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.20,680 కోట్ల కేటాయించినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రైల్వేల అభివృద్ధికి తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ, టీకి కొత్తగా 5 జన సాధారణ, 5 ప్రీమీయం, 27 ఎక్స్ప్రెస్ రైళ్లు రానున్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రైళ్లు ఇవే...
నాగపూర్ - సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు
చెన్నై - హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు
సికింద్రాబాద్ - నిజాముద్దీన్ ప్రీమియం రైలు
విశాఖ - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు
పారాదీప్ - విశాఖల మధ్య ఎక్స్ప్రెస్ రైలు
విజయవాడ - ఢిల్లీ మధ్య ఎక్స్ప్రెస్ రైలు
సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రీమియం ఏసీ ఎక్స్ప్రెస్ రైలు
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications