షాక్: నగదు బదిలీలపై ఖాతాదారులపై అదనపు భారం
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బిఐ కొత్త ఛార్జీలను ప్రకటించింది. జిఎస్టి నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్స్ఫర్పై కొత్త ఛార్జీలను ప్రకటించింది.
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బిఐ కొత్త ఛార్జీలను ప్రకటించింది. జిఎస్టి నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్స్ఫర్పై కొత్త ఛార్జీలను ప్రకటించింది.
రూ. 1000 లనుండి రూ. 1లక్షలకు రూ.5లతోపాటు జిఎస్టి ఛార్జీ, రూ.1 లక్షనుండి రూ.2 లక్షలకు రూ.15లతోపాటు జిఎస్టి ఛార్జీలను ఖరారుచేసింది.
ఇక బ్యాంకింగ్ సేవలకు జిఎస్టి 18 శాతంగా వసూలు చేస్తున్నారు. ఈ ఛార్జీలను ఎస్బిఐ తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

ఇప్పటికే అనేకరకాలుగా ఖాతాదారులపై ఎస్బిఐ పన్నులు వసూలు చేస్తోంది. అయితే జిఎస్టి కారణంగా ఖాతాదారులపై భారం వేయనుంది.
ఎటిఎం నుండి డబ్బులు డ్రా చేయడం, నెలలో ఐదుసార్లకంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసినా, డిపాజిట్ చేసినా ఛార్జీలను వసూలు చేస్తున్నారు. దీనికితోడు జిఎస్టి చార్జీలను వసూలు చేయడం ఖాతాదారులకు భారంగానే మారనుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications