అది క్రూరత్వం, ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం చెప్పండి: సుప్రీం కోర్టు
మరణశిక్ష పడ్డ ఖైదీలకు ఉరిశిక్ష విధించడం కాకుండా మరో ప్రత్యామ్నాయం చూపించాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
న్యూఢిల్లీ: మరణశిక్ష పడ్డ ఖైదీలకు ఉరిశిక్ష విధించడం కాకుండా మరో ప్రత్యామ్నాయం చూపించాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మెడకు ఉరితాడు బిగించి మరణశిక్ష విధించడమనేది క్రూరమైన పద్దతని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
శాంతి చర్చలన్ని మాటలకే పరిమితమైపోయాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ విషయంలో అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సహాయం తీసుకున్న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయాన్ని సూచించాలని సదరు నోటీసుల్లో పేర్కొంది.

ఉరిశిక్ష అమలు సందర్భంగా దోషి తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారని కోర్టు అందులో చెప్పుకొచ్చింది. 30ఏళ్ల క్రితమే సుప్రీం కోర్టే ఉరిశిక్ష అమలు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుచేసింది. రాజ్యాంగ సవరణలకు అవకాశమున్న భారతీయ సమాజంలో మరణ దండనను ఉరిశిక్ష అమలు చేయడం సబబు కాదని తెలిపింది.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications