ఇన్ఫోసిస్ లేడీ టెక్కీ స్వాతి దారుణ హత్య కేసు క్లోజ్
చెన్నై: ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న మహిళా టెక్కీ స్వాతి (25) హత్య కేసును న్యాయస్థానం పూర్తిగా క్లోజ్ చేసింది. హత్య చేసిన నిందితుడు ప్రాణాలతో లేనందున ఇక ఈ కేసు విచారణ చేసినా ప్రయోజనం లేదని పోలీసులు నివేదిక సమర్పించారు.
చెన్నైలోని సూలైమేడు ప్రాంతంలోని గంగై వీధిలో నివాసం ఉంటున్న స్వాతి ఇన్ఫోసిస్ లో ఉద్యోగిని. ఎప్పటిలాగే ఆమె తండ్రి 2016 ఆగస్టు 5వ తేదిన ఉదయం 7 గంటలకు స్వాతిని బైక్ లో తీసుకువచ్చి నుంగంబాకమ్ రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టి వెళ్లారు.

ఉద్యోగానికి వెళ్లడానికి రైలు కోసం ఎదురు చూస్తున్న స్వాతిని రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం మీద కత్తితో అతి దారుణంగా దాడి చేసి హత్య చేసి పరారైనాడు. ఈ కేసులో పోలీసులు నెలై జిల్లా మీనాక్షిపురం ప్రాంతానికి చెందిన రాంకుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించి విచారణ చేపట్టారు.
అయితే జైలులో ఉన్న రాంకుమార్ విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కేసు విచారణలోనే ఉంది. తమిళనాడులో సంచలనం రేపిన స్వాతి హత్య కేసులో నిందితుడు రాంకుమార్ ప్రాణాలతో లేనికారణంగా కేసు మూసివేస్తున్నామని మంగళవారం ఎగ్మూరు కోర్టు తీర్పు చెప్పింది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications