ఎయిర్ ఇండియా బిడ్ గెల్చుకున్న టాటా సన్స్

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ 68 ఏళ్ల తరువాత మళ్లీ టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. టాటా సన్స్ వేసిన బిడ్ను ఆమోదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఒకప్పుడు టాటా సంస్థ స్థాపించిన ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అర్థ శతాబ్దం దాటింది. ఆ తరువాత ఇప్పుడు అదే టాటా సంస్థ మళ్లీ ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి తన సొంతం చేసుకుంది.
https://twitter.com/ANI/status/1446425302016479234
(ఈ వార్త అప్డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం పేజీని రిఫ్రెష్ చేయండి.)
More From
-
సంక్రాంతికి తీపికబురు.. ఏపీలో వారి ఖాతాల్లో డబ్బులు జమ! -
ట్రాఫిక్ చలాన్ల విషయంలో సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..! -
ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి భారీ కానుక - ఖాతాల్లోకి బకాయిలు..!! -
ఊహకు అందనంత ఎత్తుకు బంగారం ధరలు -
జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న ఇండస్ట్రీ హిట్ సినిమాలు -
Ind Vs NZ: కివీస్ తో సిరీస్ కు స్టార్ ఆల్ రౌండర్ ఔట్, తెలుగు ప్లేయర్ కు పిలుపు...!! -
today rashi phalalu: ఆ గ్రహాల ఆశీర్వాదంతో పులిపంజా చీల్చి సంపన్నులయ్యేది వీరే! -
తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు సీఎం తీపికబురు -
'మన శంకర వరప్రసాద్ గారు' కథ ఆ హీరో కోసం రాసుకున్నదా..? -
భారీగా ఐఏఎస్ ల బదిలీ.. మీ జిల్లాకు ఎవరు? -
బొమ్మ బ్లాక్ బస్టర్.. మెగాస్టార్ "మన శంకర వరప్రసాద్ గారు" రివ్యూ !! -
APSRTC: ఆర్టీసీ చార్జీలు, ఉచిత బస్సులపై తేల్చేసిన ఏపీ సర్కార్-మంత్రి ప్రకటన..!












Click it and Unblock the Notifications