ప్రేమ: ఐటీ పార్క్ పైనుంచి దూకి టెక్కీ ఆత్మహత్య
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కందంచవాడిలోని ఐటీ పార్కులోని అయిదో అంతస్తు నుంచి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమలో వైఫల్యం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మృతి చెందిన టెక్కీని అరవింద్గా పోలీసులు గుర్తించారు. అతను తోరైపక్కంలోని మెట్టుకుప్పం నివాసి. అతని తండ్రి తమిళవలన్ సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. తండ్రి తోరైపక్కం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నాడు.

అరవింద్ ఐదో ఫ్లోర్ నుంచి పదకొండున్నర గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నాడని, ఉన్నట్టుండి పై నుంచి దూకేశాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అరవింద్ స్నేహితులను పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.
అతను ఓ యువతిని ప్రేమించాడని, వారిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారని వారు చెప్పారు. దీంతో ప్రేమ వైఫల్యం కారణంగా అరవింద్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications