అజ్ఞాతంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీకేనా?: కాంగ్రెస్ ఆందోళన
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప బలనిరూపణ పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల ఆచూకీ దొరకకపోవడం ఆ పార్టీలో కొంత ఆందోళనకు గురిచేస్తోంది.
రాయచూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్, విజయనగర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనంద్ సింగ్లు శనివారం ఉదయం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. వీరిద్దరూ కూడా బీజేపీకి మద్దతు తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే, కాంగ్రెస్ మాత్రం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జేడీఎస్లకే మద్దతుగా ఉంటారని చెబుతున్నారు. ఆనంద్ సింగ్ ఫోన్లో తమకు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం సాయంత్రం 4గంటలకు కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమైంది. తాము బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని బీజేపీ చెబుతుండగా, బీజేపీకి మెజార్టీ లేదని, ఓటమి ఖాయమని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications