కుప్పకూలిన స్కూల్ భవనం, శిథిలాల కింద 20 మంది?
వెల్లూరు:తమిళనాడులోని వెల్లూరులో స్కూల్ భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద సుమారు 20 మంది ఉన్నారని సమాచారం.శిథిలాల క్రితం చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు.
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో ప్రైవేట్ స్కూల్ భవనం నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో శిధిలాల కింద 20 మంది చిక్కుకుపోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ముగ్గురిని సురక్షితంగా రక్షించారు.సహయక చర్యలు చేపడుతున్నారు.

మాంటిస్సోరి ఇంటర్నేషనల్ స్కూల్ కొరంతగల్ ఏరియాలోని జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే అంబులెన్స్ లను, ఫైరింజన్లను సంఘటనస్థలానికి రప్పించారు.
More From
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications