కేంద్ర బడ్జెట్: బడ్జెట్పై ఎవరేమన్నారంటే..
బుధవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగియగానే పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: బుధవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగియగానే పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. ఎవరెవరు ఏమేం అన్నారో వారి మాటల్లోనే...
కేంద్ర బడ్జెట్ 2017-18 - మరిన్ని కథనాలు
* ఇది షేర్-షాయరీల బడ్జెట్. రైతులు, యువతకు ఎలాంటి ఉపయోగం లేదు : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
* రాజకీయ వ్యవస్థను శుభ్రం చేయడానికి ఇదొక మంచి నిర్ణయం. దీనిని మేం స్వాగతిస్తున్నాం : కేంద్ర మంత్రి అనంత్ కుమార్
* ఇది చారిత్రాత్మకం. ముఖ్యమైన బడ్జెట్. సుదీర్ఘకాలంలో దీని ప్రభావం కనిపిస్తుంది : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

* రక్షణశాఖ నిధుల గురించి బడ్జెట్ లో ప్రస్తావించ లేదు. యూపీ ఎన్నికల్లో వాళ్లెలా పోరాడుతున్నారు? వాళ్లు విరాళాలు డిజిటల్ చెల్లింపులు, చెక్కుల ద్వారానే తీసుకున్నారా? : కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి
* కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది. నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించారు : సోనాలి జైట్లీ ( అరుణ్ జైట్లీ కుమార్తె)
* ఈ బడ్జెట్ తో కొత్త యుగం ఆరంభమైనట్లే. మూస ధోరణిని బద్ధలు కొట్టిన బడ్జెట్ ఇది : రైల్వే మంత్రి సురేష్ ప్రభు
* బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి రైతులకు మూలధనంపై పన్ను మినహాయింపు ఇవ్వడం ఓ వరం. దీని వల్ల ఈ ప్రాంతంలోని 28 వేల మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది : సీఆర్ డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్
* బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగింది. ఖజానాను నింపుకోవడంపైనే కేంద్రం దృష్టిపెట్టంది. జీ ఎస్ టీ ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పంచుకోవాలోవెల్లడించలేదు. అమరావతికి రైల్వే జోన్ ప్రస్తావనే లేదు. రైతులను నిరాశకు గురిచేసిన బడ్జెట్ ఇది : వైకాపా అధికార ప్రతినిధి పార్థసారథి
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications