కేంద్రమంత్రి కాన్వాయ్పై రాళ్లతో దాడి.. ఎస్పీ గుండాలేనని బీజేపీ ఆరోపణ
కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బాగల్కు చేదు అనుభవం కలిగింది. ఉత్తరప్రదశ్ మొయిన్ పురి జిల్లా కర్హాల్ వద్ద కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఆయన కాన్వాయ్పై రాళ్లతో దాడి చేశారు. సత్యపాల్.. కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడి నుంచి కేంద్రమంత్రి తప్పించుకున్నారు. కానీ అతని వాహనం అద్దం మాత్రం పగిలిపోయింది. ఘటనను బీజేపీ ఖండించింది. ఘటన వెనక ఎస్పీ గుండాలు ఉన్నారని డిప్యూటీ సీఎం కేపీ మౌర్య ఆరోపించారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలా చేశారని తెలిపారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులు ఎంతటి వారైనా వదలబొమని చెప్పారు. ఇటు మరో బీజేపీ ఎంపీ గీతకు కూడా నిరసన ఎదురయ్యింది. ఈ రెండు ఘటనలను ఆయన ఉదహరించారు.

థానా కర్హాల్లో గల రాహమతుల్లాపూర్ వద్ద దాడి జరిగింది. ప్రచారం ముగించుకొని వచ్చే సమయంలో దాడి జరిగింది. ఇతర పార్టీ నేతలతో కలిసి అటికుల్లాపూర్ గ్రామానికి వెళుతున్నారు. అక్కడ అప్పటికే కొందరు ఉన్నారు. వెంటనే రాళ్లతో దాడి చేశారు. వెంటనే రాళ్లతో దాడి చేశారు. దీంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఘటనాస్థలానికి పోలీసులు వచ్చే సమయానికి రాళ్లు విసిరిన వారు పారిపోయారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications