యూపీలో కొనసాగుతోన్న ఆఖరి విడత పోలింగ్..
చివరి విడత పోలింగ్ లో 1,41,88,233 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
లక్నో: యూపీలో ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఏడు జిల్లా పరిధిలో ఉన్న 40నియోజకవర్గాల్లో నేటి ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ లో 1,41,88,233 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
40నియోజకవర్గాల పరిధిలో మొత్తం 238మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 139మంది అభ్యర్థులు స్వతంత్రులే కావడం గమనార్హం. ఆఖరి విడత పోలింగ్ కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆఖరి విడత ఎన్నికల్లో మాజీ మంత్రి ఓంప్రకాశ్, మాజీ ఎంపీ అజయ్ రాయ్, మాఫియా లీడర్ మున్నా బజ్రంగి భార్య సీమా సింగ్ వంటి నేతలు బరిలో ఉన్నారు.
మణిపూర్ లో రెండో దశ ఎన్నికలు:
మణిపూర్ లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 22నియోజకవర్గాల్లో 7.80లక్షల మంది ఓటర్లు 98మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications