బీజేపీకి రివర్స్, జేడీఎస్ వైపు 10మంది!: యడ్యూరప్ప రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప బల నిరూపణ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ నెలకొంది. మరో రెండు గంటల్లో బలపరీక్ష ప్రారంభం కానుంది. దీంతో కర్ణాటకలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. లెక్కలు కూడా మారుతున్నాయి. మరోవైపు, సీఎం యడ్యూరప్ప రాజీనామాపై వదంతులు కూడా వినిపిస్తున్నాయి.
జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలలోని పలువురు లింగాయత్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. దీంతో బీజేపీలోని పదిమంది ఒక్కలింగ, ఇతర ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ - జేడీఎస్ గాలం వేస్తోందని తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలోను నెలకొంది. కర్ణాటక పరిణామాలపై దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

మరోవైపు, అసెంబ్లీలో మాట్లాడేందుకు యడ్యూరప్ప పదమూడు పేజీల లేఖను సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్యేల అందరూ మూడున్నరకు అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications