మరో వందేళ్లలో హిమాలయ పర్వతాల్లో మూడోంతుల మంచు మాయం!
న్యూఢిల్లీ: హిమాలయ పర్వతశ్రేణుల్లో మూడో వంతు మంచుకొండలు కరిగిపోనున్నాయి. 2100 సంవత్సరం లోపు ఈ పర్వతాల్లోని మంచుకొండలు అడుగంటిపోతాయని ఓ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. గ్లోబల్ వార్మింగ్ను ఈ శతాబ్దంలోపు 1.5 సెంటీగ్రేడ్ల వరకు కట్టడి చేసినా హిందూకుష్ పర్వతాల్లోని మంచు మూడోవంతు కరుగుతుందని ఖాట్మాండుకు చెందిన ఐసీఐఎంవోడీ సంస్థ తన నివేదికలో తెలిపింది.
హిమాలయాలతో పాటు కరక్కోణం ప్రాంతాలలో సగటున 0.7 శాతం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని సర్వేలో తేలింది. టిబెట్ పీఠభూమి, మధ్యశ్రేణి హిమాలయాలు, కరక్కోణం ప్రాంతాలు హిందూకుష్ కంటే ఎక్కువ వేడి ఎక్కనున్నాయని తెలిపారు. దాదాపు 350 మంది పరిశోధకులు హిందూకుష్ పైన డ్రాఫ్ట్ తయారు చేశారు.

మరో వంద సంవత్సరాల్లో హిందూకుష్లో మంచు కరిగిపోయి, కేవలం కొండ ప్రాంతంగా మారుతుందని ఆ నివేదికలో తేలిపింది. ఎనిమిది దేశాల్లో హిందుకుష్ పర్వతాలు విస్తరించాయి. భారత్, చైనా, నేపాల్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, ఆప్గనిస్తాన్, పాకిస్తాన్లకు విస్తరించాయి.
ఉష్ణోగ్రతలకు తోడు వాయుకాలుష్యం కారణంగా హిమాలయాలు కరుగుతున్నట్లు తెలిపింది. మంచు కరగడం వల్ల 2050 వరకు గంగా, బ్రహ్మపుత నదుల ప్రవాహం ఎక్కువగా ఉండనుందని సర్వే తేల్చింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications