మరోసారి వణికిస్తున్న ఎబోలా, కాంగోలో 17 మంది మృతి
కాంగో: అత్యంత ప్రమాదకర ఎబోలా వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. డెమోక్రటికి రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా కారణంగా 17 మంది మృతి చెందారు. ఎబోలా వల్ల పలువురు మృతి చెందారని, ఈ వైరస్ వ్యాప్తిస్తోందని, అందుకే అత్యయిక ఆరోగ్య స్థితి ప్రకటించామని ఆ దేశం ప్రకటించింది.
వైరస్ వ్యాప్తి నియంత్రణకు సిబ్బందిని రంగంలోకి దించారు. బికోరో పట్టణం సమీపంలోని ఓ గ్రామంలో వ్యాధి లక్షణాలతో 21 మంది ఆసుపత్రిలో చేరగా అందులో 17 మంది చనిపోయారు. ఆఫ్రికాలో ఎబోలా బయటపడటం ఇది తొమ్మిదోసారి. 1970లో దీనిని మొదటిసారి గుర్తించారు.

రెండేళ్ల క్రితం పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాపించి ప్రపంచాన్ని భయపెట్టింది. గునియా, సియర్రా, లియోన్, లైబీరియా సహా పలు దేశాల్లో కలిపి 11,300 మంది చనిపోయారు. దాదాపు 28,600మందికి ఈ వైరస్ సోకడంతో చికిత్స పొందారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications