మరోసారి వణికిస్తున్న ఎబోలా, కాంగోలో 17 మంది మృతి
కాంగో: అత్యంత ప్రమాదకర ఎబోలా వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. డెమోక్రటికి రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా కారణంగా 17 మంది మృతి చెందారు. ఎబోలా వల్ల పలువురు మృతి చెందారని, ఈ వైరస్ వ్యాప్తిస్తోందని, అందుకే అత్యయిక ఆరోగ్య స్థితి ప్రకటించామని ఆ దేశం ప్రకటించింది.
వైరస్ వ్యాప్తి నియంత్రణకు సిబ్బందిని రంగంలోకి దించారు. బికోరో పట్టణం సమీపంలోని ఓ గ్రామంలో వ్యాధి లక్షణాలతో 21 మంది ఆసుపత్రిలో చేరగా అందులో 17 మంది చనిపోయారు. ఆఫ్రికాలో ఎబోలా బయటపడటం ఇది తొమ్మిదోసారి. 1970లో దీనిని మొదటిసారి గుర్తించారు.

రెండేళ్ల క్రితం పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాపించి ప్రపంచాన్ని భయపెట్టింది. గునియా, సియర్రా, లియోన్, లైబీరియా సహా పలు దేశాల్లో కలిపి 11,300 మంది చనిపోయారు. దాదాపు 28,600మందికి ఈ వైరస్ సోకడంతో చికిత్స పొందారు.
More From
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications