కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ టాపర్గా జైలు ఖైదీ
లండన్: మనసుంటే మార్గముందనే సామెతను నిజం చేశాడో ఖైదీ. ఏదో నేరం చేసి జైలుకెళ్లిన వ్యక్తి.. తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే జైలులో ఉంటూనే కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీజీ చదివాడు. కాగా, పీజీ పరీక్షల్లో ఈ ఖైదీ ప్రథమ స్థానం సాధించడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్కు చెందిన గరెత్ అనే 28ఏళ్ల వ్యక్తికి ఐదేళ్ల కిందట ఓ కేసులో జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి అతడు బకింగ్హమ్షైర్లోని గెండన్ జైలులో ఉంటున్నాడు.

అయితే చదువుమీద ఆశతో గరెత్.. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో క్రిమినాలజీ విభాగంలో పీజీలో చేరాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో గరెత్ క్లాస్లోనే టాప్ ర్యాంకు సాధించాడు.
గరెత్ విజయంపై యూనివర్శిటీ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, అన్నీ అనుకున్నట్లు జరిగి తను జైలు నుంచి విడుదలైన తర్వాత.. పెంబ్రోక్ కాలేజీలో ఎంఫిల్ పూర్తిచేయాలన్నది తన కోరిక అని గరెత్ చెబుతున్నాడు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications