పాక్ కొత్త వాదన: ఉగ్రదాడుల గురించి జాధవ్ కీలక సమాచారమిచ్చాడు
పాకిస్తాన్ ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భారత జాతీయుడు కులభూషణ్ జాదవ్ విషయంలో కొత్త వాదనను దాయాది తెరపైకి తెచ్చింది. తమ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక నిఘా సమాచారాన్ని జాదవ్ తమతో పంచుకొన్నా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉరిశిక్షను ఎదుర్కొంటున్న భారత జాతీయుడు కులభూషణ్ జాదవ్ విషయంలో కొత్త వాదనను దాయాది తెరపైకి తెచ్చింది. తమ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక నిఘా సమాచారాన్ని జాదవ్ తమతో పంచుకొన్నారని చెప్పుకొచ్చింది.
పాకిస్తాన్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల గురించి కీలక ఇంటలిజెన్స్ సమాచారాన్ని జాదవ్ తమతో పంచుకొంటున్నారని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే జాదవ్ ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టాడనే విషయాన్ని ఆయన తెలపలేదు.గూఢచర్యం ఆరోపణలపై జాదవ్ కు పాక్ ఆర్మీ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా ఏకపక్షంగా శిక్ష విధించడాన్ని తప్పుబడుతూ ఆయన ఉరిశిక్షపై హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది.
More From
-
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications