ఒకేసారి ఏడుగురికి మరణశిక్ష, నేరస్తుల్లో ఒక రాజవంశీకుడు కూడా...
కువైట్ ప్రభుత్వం ఒకేసారి ఏడుగురు నేరస్తులకు మరణశిక్ష అమలు పరిచింది. నేరస్తుల్లో ఒక రాజవంశీకుడు కూడా ఉన్నాడు.
కువైట్: చట్టాలను అమలు చేసే విషయంలో తాము కూడా సౌదీ అరేబియాకు ఏమాత్రం
తీసిపోమని తెలియజేసేలా కువైట్ ప్రభుత్వం ఒకేసారి ఏడుగురు నేరస్తులకు మరణశిక్ష
అమలు పరిచింది.

వీరిలో ఒక రాజవంశీకుడు కూడా ఉన్నాడు. గతేడాది సౌదీలో కూడా ఇలాగే యువరాజుకు
కూడా మరణశిక్ష అమలు జరిపారు. బుధవారం పలు కేసుల్లో ఉరిశిక్ష పడిన కువైట్,
ఇథియోపియన్, ఫిలిప్పీన్ దేశానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు.. ఈజిప్టుకు చెందిన
ఇద్దరు వ్యక్తులు, ఓ బంగ్లాదేశీయుడు, మరో కువైటీని ఉరితీశారు.
ఈ ఆరుగురితోపాటు రాజకుటుంబానికి చెందిన షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ షబాహ్ ను
కూడా ఉరితీశారు. ఏడుగురు నేరస్తులకు బుధవారం కువైట్ కేంద్ర కారాగారంలో
మరణశిక్షను అమలు జరిపారు.
కొత్త ఏడాదిలో తొలిసారి మరణశిక్షను అమలు జరిగిన నేపథ్యంలో కువైట్ అంతటా గంభీర
వాతావరణం నెలకొంది. ఉరిశిక్ష అమలుకు ముందు కొన్ని గంటలపాటు తమ బంధువులను
కలిసే అవకాశాన్ని నేరస్తులకు కల్పించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications